Tuesday, 28 July 2026 06:38:15 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అతి వేగంతో వచ్చి ఫ్లై ఓవర్ ని ఢీకొని వ్యక్తి మృతి...

Date : 02 August 2024 11:10 AM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / హైదరాబాద్ : నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల యువకుడు ప్రాణాలు బలిగుంది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటన చోటు చేసుకుంది. స్విఫ్ట్ డిజైర్ కారు లో మీదిపట్నం కు చెందిన చరణ్ ఓ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. గత రాత్రి కారులో బయలుదేరిన చరణ్ నగరమంతా పలుచోట్ల తిరిగి తెల్లవారుజామున ఇంటికి వెళ్లే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. నంది హిల్స్ నుండి అతివేగంగా వచ్చి మల్కంచెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ ఢీకొనడంతో చరణ్ మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: