Telugu Rekha Media - తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. మహీదర వెంచర్ లో ఎనిమిదేళ్ల విశాల్ పిల్లవాడిపై కుక్కలు దాడి చేసాయి. కాలకృత్యాక కోసం వెళ్లిన విశాల్ పై కుక్కల దాడిలో చిన్నారి చనిపోయాడు. మృతుని కుటుంబం బీహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Admin
Telugu Rekha Media